Thursday, April 23, 2009

~*~ మీకు తెలుసా ?~*~



1)పూరీ పిండి కలిపేటప్పుడు కొంచం చక్కర కలిపితే

చాలా సేపటివరకు పూరీలు తాజాగా వుంటాయి
.


2)పూరీ పిండి కలిపేటప్పుడు అందులో గోరువెచ్చని నీటిలో 1/2 స్పూన్ ఈష్ట్,

అరకప్పు చల్లటి పాలు, వేసి కలిపి గంటన్నరసేపు నానబెట్టి

పూరీలు చేయండి..మరునాటి వరకు పూరీలు కరకరలాడుతూ వుంటాయి.

No comments: