Wednesday, December 14, 2011

మైదా బియ్యం పిండి బొండాలు

7)


1)


కావలసినవి::-

బియ్యంపిండి---1 కప్పు
మైదపిండి----2 టేబల్‌స్పూన్
పచ్చిమిర్చి-2
అల్లం తురుము--1 టీ స్పూన్
ఆనియన్స్------1
జిలకర్ర-----1 టీ స్పూన్
పెరుగు--------1 కప్పు
కర్వేపాకు----1 రెబ్బ
కొత్తమీర----1టేబల్‌స్పూన్
ఉప్పు రుచికి తగినట్లు

చేసేవిధానం::

2)

ముందు బియ్యం పిండి..మైదాపిండి ఉప్పు..జిలకర్ర వేసికలపండి

అందులోనే..ఆనియన్..పచ్చిమిర్చి..కొత్తమీర..కర్వేపాకు.

సన్నగా తరిగి..అల్లం తురుము..పెరుగుతో పాటు

బియ్యంపిండిలో కలపండి..దోసపిండికన్నా చిక్కగా ఉండాలి.

3)

4)

5)

తరువాత పాన్లో నూనె వేసి నూనె కాగాక అందులో

ఈ బోండా పిండిని డిప్ చేయాలి బాగా దోరగా

బంగారు రంగు వచ్చేవరకు వేయించి (Fry)

6)


ప్లేట్ లో తెసి చిల్లిసాస్ తోకాని పుదిన సాస్ తో కాని

వేడి వేడి గా తింటే నాసామిరంగా...ఆహా..ఏమిరుచి..

7)

మరి ఆలస్యం ఎందుకు మధ్యనం టీ తో పాటు ఇవి రెండు తిన్నామంటే

యమ మజాగా ఉంటుంది సాటర్‌డే.. సన్‌డే... మీకోసం వేడి వేడిగా

No comments: