![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhOOp8FULBqYPSZHc9mSMZhou3OvMrbffTn3Bt8nUZhE3cd_gVqxiCtnngaNtUCYMEutfl8MRJ3cQGBYHMWHKiC24Y_oKmIi9JkDox_31frE0xVdWoARTo3e_21-Vi1nkX7aUGESfY2GiY/s400/dsc_0010.jpg)
కావలసినవి::
మైదా...............2 కప్స్
పుల్లటి పెరుగు..........2 కప్స్
బియ్యంపిండి.............1/2 కప్
ఆనియన్ ముక్కలు.......1/2 కప్
పచ్హిమీరపకాయలు.........4
సొడా.................1/4 టేబల్ స్పూన్
ఉప్పు తగినంత...కొత్తిమెర తురుము
తయరుచెసే విధానం::
మైదా , పెరుగు , బియ్యంపిండి ,ఆనియన్ ముక్కలు , పచ్హిమిర్చి ముక్కలు , కొత్తిమెర , ఉప్పు , సొడా అన్ని కలిపి వుంచాలి.
కొంచం గట్టిగా కలుపుకోవాలి.
మూకుడులో నునే వేడిచెసి , అందులొ కలిపిన పిండిని బొండాలుగా ఫ్రై చేసుకోవాలి
దీనికి గ్రీన్ చట్ని చాలా బాగుంటుంది...
గ్రీన్ చట్ని రెసిపి బజ్జీల త్రేడ్డులో ఉంటుంది .
మీకు నచ్చితే ...చేసి తిని ఆనందించండి