Tuesday, October 16, 2007

మహిషాసుర మర్ధిని ( ప్రసాదం )..8th Day prasaadam

8వ రోజు ప్రసాదం

!! బెల్లం అన్నం !!

!! కావలసినవి !!

బియ్యం..............100 gm
బెల్లం................150 gm
యాలకులు..........5
నెయ్యి................50 gm
జీడిపప్పు............10

చేసే విధానం::

బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .
తరువాత మెత్తగా వుడికించాలి .

అందులో
దంచిన బెల్లం వేసి
మొత్తం కరిగెంత వరకు వుడికించాలి .

జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,
యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి
దించేయడమే .

తియ్యటి తీపితో ఆ తల్లి శాతించి మీ కోరికలన్నీ తీరుస్తుంది :)
ఇది సత్యం

No comments: